Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు.. ఆలయ పాలకమండలి కీలక భేటీ!
- ఇంద్రకీలాద్రి కొండపై భవానీ దీక్షల విరమణలపై చర్చ..
- భవాని దీక్షల విరమణ సందర్బంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి..
- ఇరుముడి పాయింట్లు, హోమ గుండాలు ఏర్పాటుతో చేయాలి: ఆలయ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై భవానీ దీక్షల విరమణాల సందర్బంగా చేయబోయే ఏర్పాట్ల గురించి ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇక, మహా మంటపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజినీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారు, ప్రధాన ఆలయం అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 4వ తేదీన జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, భవాని దీక్షల విరమణ సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Read Also: Dhandoraa : శివాజీ, నవదీప్ దండోర్ టీజర్ రిలీజ్.. చావు చుట్టూ సినిమా
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇక, ఇరుముడి పాయింట్లు, హోమ గుండాలు ఏర్పాటుతో పాటు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సూచించారు. దర్శన క్యూ లైన్లు, మంచి నీరు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు గిరి ప్రదక్షిణ మార్గం, కేశ ఖండన సత్రాల ఏర్పాటు, భక్తుల పుణ్య స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మైక్ ప్రచారం, ఉచిత బస్ నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. అలాగే, రేపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే భవాని దీక్షల సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సంవత్సరం భవాని దీక్షల విరమణకి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అన్ని డిపార్టుమెంట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనా నాయక్ కోరారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!