Minister Satya Kumar Yadav: చైనాలో కొత్త వైరస్.. స్పందించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి
- చైనాలో మరో కొత్త వైరస్..
- వేగంగా వ్యాప్తి చెందుతూ టెన్షన్ పెడుతోన్న వైరస్..
- హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV)పై కొత్త టెన్షన్..
- స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ వెలుగు చూసింది.. అంతేకాదు.. వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV)పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. చైనాలో కొత్త వైరస్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి.. అధికారికంగా ధ్రువీకరణ జరగలేదన్న ఆయన.. ఇలాంటి వైరస్ వస్తే మొదట కేంద్రం స్పందిస్తుందన్నారు.. ఒక వేళ వైరస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయని తెలిపారు..
Read Also: Shabbir Ali : ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇక, 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు ఈ కొత్త సంవత్సరం నుంచి నెరవేర్చడం మొదలవ్వాలన్నారు మంత్రి సత్యకుమార్.. రాష్ట్రంలో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు ఆరోగ్య బీమా ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా చెప్పాం.. ఇన్సూరెన్స్.. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటిని కలిపి హైబ్రిడ్ మోడల్ తెస్తున్నాం అన్నారు.. దేశంలో పది రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పద్ధతి అమలు చేస్తున్నాం అని వెల్లడించారు.. హైబ్రిడ్ మోడ్ లో ఏపీలో వైద్య సేవలు ఉంటాయి. 90 శాతం క్లెయిమ్స్.. రెండున్నర లక్షలలోపే ఉంటున్నాయి.. ఆరు గంటల్లోపే ప్రి ఆధరైజషన్ జరుగుతుంది. ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం ఇస్తున్నాం.. కాబట్టి రోగులకు ఇబ్బంది ఉండదు అని.. క్లెయిమ్ ను రిజెక్ట్ చేస్తే కోర్ట్ కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు.. ఇక, క్లెయిమ్ చెల్లింపులో అవకతవకలు కూడా గతంలో జరిగాయిన విమర్శించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..