Undavalli Arun Kumar: రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ని బీజేపీ వాడుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar On Amit Shah Jr NTR Meeting: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూ. ఎన్టీఆర్ కలయికపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారి కలయిక వెనుక రాజకీయమే అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ని వినియోగించుకునే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. అయితే.. తారక్కి అన్ని విషయాలపై అవగాహన ఉందని, ఎప్పుడెలా వ్యవహరించాలో అతనికి తెలుసని అన్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళంలో పర్యటనకు బయలుదేరిన నారా లోకేష్ను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని.. టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేసి ఉంటే, జగన్ పాదయాత్ర చేయగలిగేవారా? అంటూ ప్రశ్నించారు. పోలీసులకు ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్ట్లు చేయడంతోనే సరిపోతోందని అన్నారు.
అలాగే.. మార్గదర్శి కేసు ప్రస్తావనని ఉండవల్లి తీసుకొచ్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని, సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మార్గదర్శి కేసులో ఎస్ఎల్పీ వేయాలని కోరారు. సెప్టెంబర్ 19న మార్గదర్శి కేసు వాయిదా ఉందని చెప్పిన ఉండవల్లి.. చట్టవిరుద్ధంగా రామోజీరావు 2,600 కోట్లు సేకరించారని ఆరోపించారు. తాను రామోజీరావుని జైల్లో పెట్టాలని చెప్పడం లేదని, కనీసం కేసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రామోజీని కలిసేందుకు అమిత్ షా వచ్చారని.. రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీ కూడా రామోజీ వద్దకు రావొచ్చని ఎద్దేవా చేశారు.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!