What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన..ఉదయం 10 గంటలకు పటాన్ చెరులోని పాశామైలారంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
*హైదరాబాద్ MJ మార్కెట్ లో ముగిసిన నిమజ్జన శోభా యాత్ర…ప్రశాంతంగా ముగిసిన శోభా యాత్ర..గణనాథుని చెంతకు చేరుకున్న గణేష్ విగ్రహాలు
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
*విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4వ జిల్లా మహాసభలో పాల్గొననున్న మంత్రి బొత్స.
* శ్రీకాకుళం జిల్లలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా ర్యాలీ
* నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు చాతుర్మాసదీక్ష విరమణ
*తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న గణేష్ నవరాత్రి మహోత్సవాలు…ఆఖరి రోజు సందర్భంగా గోదావరిలో భారీగా గణేష్ నిమజ్జనాలు.
*కాకినాడలో నేటితో ముగియనున్న కంచి పీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష..అకొండి లక్ష్మీ స్మారక గో శాలలో నిర్వహిస్తున్న దీక్ష నీటి తో 60 రోజులు పూర్తి.
* కాకినాడలో చాగంటి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కి పుష్పాభిషేకం,అనంతరం విశ్వ రూప యాత్ర
*గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న 33వ అథ్లెటిక్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలు
*నేడు తెనాలి మార్కెట్ సెంటర్లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు నాయుడమ్మ విగ్రహావిష్కరణ
*తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ…రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా ఏపి పోలీస్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ
*నేడు తాడేపల్లిగూడెంలోని NIT స్నాతకోత్సవం..448 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పట్టాల ప్రదానం
*నేడు సంగారెడ్డి జిల్లాలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటన..పటాన్ చెరులోని బీజేపీ మాజీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఇంటికి రానున్న మిజోరాం గవర్నర్
తాజావార్తలు
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల