CM Chandrababu: తిరుపతిలో సిఎం చంద్రబాబు పర్యటన
- నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన..
- తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలన..
- మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి సీఎం చంద్రబాబు..
- అనంతరం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని.. 11.30 గంటలకి రేణిగుంట మండలంలోని తూకివాకంలో తిరుపతి కార్పొరేషన్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ సందర్శించననున్నారు. మధ్యాహ్నం 12.15: తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ వాటాదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
Read Also: WCL 2025: మొదటి మ్యాచ్ లోనే తడపడ్డ ఇంగ్లాండ్.. 5 పరుగుల తేడాతో ఓటమి..!
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్ రాజ్కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!
- MLA Pulivarthi Nani: చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్.. “సినిమా చూపిస్తా”..!
ఇక, మధ్యాహ్నం 1.15 గంటలకి పోలీస్ పరేడ్ మైదానం చేరుకుని భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠానికి చెందిన మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరతారు.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడుకు తిరుగు ప్రయాణం అవుతారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..