Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
- 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
- ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- 30వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముందు రోజైన 30వ తేదీన సిఫారసు లెటర్లు స్వీకరించబడవని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదల చేసింది.
Read Also: Lucknow Hotels Bomb Threats: పలు హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్
Also Read
ఇదిలా ఉంటే.. తిరుమలలో నవంబర్లో ముఖ్యమైన కార్యక్రమాల లిస్ట్ విడుదల చేసింది టీడీపీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అందులో…..
నవంబర్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాలు:
నవంబరు 1న కేదారగౌరీ వ్రతం
నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర
నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ
నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం
10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
నవంబరు 12న ప్రబోధన ఏకాదశి
నవంబరు 13న కైశిక ద్వాదశి ఆ స్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి
నవంబరు 15న కార్తీక పౌర్ణమి
28న ధన్వంతరి జయంతి
29న మాస శివ రాత్రి
తాజావార్తలు
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!