CM Chandrababu: మొంథా తుఫాన్ నష్టాన్ని టెక్నాలజీతో తగ్గించాం..
- మొంథా తుఫాన్ సమయంలో శ్రమించిన సిబ్బందికి అభినందన కార్యక్రమం..
- అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత..
- తుఫాన్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ చేశాం.. రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం..
- టెక్నాలజీతో నష్టాన్ని తగ్గించాం.. 10 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకురాగలిగాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మొంథా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమోంటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – పైడిపల్లి ప్రాజెక్ట్ హోల్డ్.. లైన్లోకి సల్మాన్!
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ లో అద్భుతంగా అధికారులు పని చేశారని ప్రశంసించారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించామన్నారు. తుఫాన్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ చేశాం.. యువ ఐఏఎస్ అధికారుల టీంతో తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Nizamabad: మహిళల వరుస హత్యలు.. మొండెం లేని లేడీ మృతదేహం కలకలం..
అలాగే, పంట నష్టంపై రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్ అలర్ట్ వచ్చినప్పటి నుంచే ట్రాకింగ్ పెట్టాం.. అవేర్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశామన్నారు. ఈ టెక్నాలజీతో తుఫాన్ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. 10 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకు రాగలిగాం అన్నారు. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ఇద్దరు మాత్రమే మృతి చెందారని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!