Srisailam: 28 ప్రతిపాదనలకు శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైల ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 21 ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరగింది. ఈ మీటింగ్ లో ట్రస్ట్ బోర్డ్ లో 30 ప్రతిపాదనలకు 28 ఆమోదం తెలపగా.. ఒకటి వాయిదా పడింది.. ఇంకో దాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించింది. శిఖరేశ్వరం ఆలయ ప్రహారీ గోడ పెంచి బండ పరుపు, ఆర్చ్ గేట్ సీసీ రోడ్డుకు 49 లక్షల రూపాయలను కేటాయించడానికి ఆమోదం తెలిపారు. ఇక, క్షేత్ర పరిధిలో పలు చోట్ల సీసీ రోడ్లు వేసేందుకు 29 లక్షలకు ఆమోదం.. అలాగే, భక్తుల వసతి సౌకర్యార్థం 200 గదుల వసతి నిర్మాణనికి దాదాపు 52 కోట్ల రూపాయల అంచన ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
Read Also: Exam Postponed: తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఇక, క్షేత్ర పరిధిలో ట్రాఫిక్, పార్కింగు తగ్గించేందుకు టోల్ గేట్, నంది సర్కిల్ ప్రీకాస్ట్ సెంటర్ డివైడర్లుకు 38.50 లక్షల రూపాయల ప్రతిపాదనకు ట్రస్ట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజుల సత్రం నుంచి సిద్ధ రామప్ప కొలను వరకు కొండ లోయకు బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదనకు ఆమోదం.. మల్లికార్జున సదన్ నుంచి టోల్ గేట్ వరకు టోల్ గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవరు బ్రిడ్జి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సిద్ధిరామప్ప జంక్షన్ రహదారి విస్తరణ కళ్యాణ కట్ట మరమ్మతులకు 28.50 లక్షల రూపాయలకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. రాబోవు శివరాత్రి, ఉగాది మహోత్సవాలను సివిల్, ఎలక్ట్రికల్, 82 పనులకు 10 కోట్ల 54 లక్షల పనులకు ఆమోదం లభించింది. క్షేత్ర ప్రచారంలో భాగంగా స్థల పురాణం, చరిత్ర, క్షేత్ర ప్రత్యేకతలను చిత్రాలతో కాఫీ టేబుల్ బుక్ ప్రచురించేందుకు సైతం ట్రస్ట్ బోర్డు ఆమోదించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!