Srikakulam Tdp Live: టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని మట్టికరిపించాలని, అడ్రెస్ లేకుండా చేయాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకు తగినట్టుగా ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది వైసీపీ. గతంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణ దాస్ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖా మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల్ని ఒక దారిలో పెట్టి ఈసారి శ్రీకాకుళం ఎంపీతో పాటు అన్ని స్థానాలు చేజిక్కుంచుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!