Somu Veerraju: అమరావతికిచ్చిన హామీలు అమలుచేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుని బీజేపీ తప్పుపడుతూనే వుంది. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయి.
అయితే ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లుకు పనులు పూర్తి చేసి ఇవ్వాలి.తగిన సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.వందల రోజులు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలి.రెండు ప్రభుత్వాలు రైతులు జీవితాలతో ఆటలాడుకున్నాయి.రాజధాని రైతులకు సమయపాలనతో కూడిన షెడ్యూల్ ఇచ్చి సమస్య పరిష్కారం చేయాలి.. ఈవిధంగా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు సోము వీర్రాజు.
Also Read
రాజధాని రైతుల సమస్య సజీవంగా ఉంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు కలిగించే రీతిలో వ్యవహరిస్తోంది. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు సమస్యలు ఒక టైం షెడ్యూల్ ప్రకారం పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చాఉ సోము వీర్రాజు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..