Bus Accident: చెట్టుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్.. ఎక్కడంటే?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కొవ్వూరు వాటర్ ట్యాంక్ వద్ద బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి చెట్టు గుద్దేసింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. తృటిలో ప్రమాదం తప్పింది. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
బస్ ప్రమాద దృశ్యాలు
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!


తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం