Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం దెబ్బలు తినడానికైనా రెడీ
సీఎం స్వంత జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కడప జిల్లాలో రైతు భరోసా యాత్రకు విచ్చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. మాకు ఎదురు తిరిగితే చేతులు కట్టుకొక పోతే క్రింద కూర్చో బెడతామంటే సహించం అన్నారు పవన్. ఈ ముఖ్య మంత్రికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఆస్తులు పోయినా లెక్క చేయను..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సిఎం జగన్ ను సొంత కొడుకులా చూసుకుంటారని చెప్పారు.
రాజకీయాల్లోకి సరదాకోసం రాలేదు.. మార్పు కోసం వచ్చానని స్పష్టం చేశారు పవన్. ఏ ఒక్కరినీ వర్గ శత్రువుగా పరిగణించం అన్నారు పవన్ కళ్యాణ్. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాం అన్నారు పవన్. మాటలు చెప్పే మనిషిని కాదు. పద్యం పుట్టిన పుణ్యభూమిలో మద్యం ప్రవహిస్తోందని ఆవేదన చెందారు. కౌలు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కడప జిల్లాలో 190 మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. బాధిత కౌలు రైతులను తమవంతుగా ఆదుకుంటామన్నారు.
Also Read
- Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
- MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
- AP Petrol Supply: ఏపీలో పెట్రోల్ సరఫరా కోతలు.. బంక్ యజమానుల్లో ఆందోళన!
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
మరి రాష్ట్రం లోని పెండింగ్ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు. రాష్ట్రం కోసం పని చేయడం లేదు.. కేసుల కోసం భయపడుతున్నారు. ఏపీకి బంగారు భవిషత్ కోసం దెబ్బలు తినడానికి నేను సిద్దంగా ఉన్నా అన్నారు పవన్. జన సేన పార్టీ వైపు ఒక సారి చూడండి.. ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమకు ఏం చేయాలో చేస్తా..మార్పు కోసం జనసేన ఉంది.. ప్రాధాన్యం లేని కులాలకు ప్రాధాన్యం వచ్చేలా చూస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో వారసత్వ రాజకీయాల్లో మార్పు రావాలి..
కులం, మతాలపై రాజకీయాలు సరికాదు.. నా కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారు.. చేతులు కట్టుకుని తనముందు నిలబడేలా చేశారు.. నేనెప్పుడూ కులమతాల గురించి ఆలోచించను అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో తన అన్న ప్రజారాజ్యం పార్టీ విలీనంపై పవన్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీలో వున్న నేతలే అన్నయ్య పార్టీని విలీనం చేయించారని..ఆ పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం మెడలు వంచుతానని, వైసీపీ ఎంపీలే ఢిల్లీలో మెడలు వంచుతున్నారన్నారు.
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
తాజావార్తలు
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!