Nursing Student: పేరెంట్స్ తిట్టారని.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నచిన్న కారణాలకే మహిళలు, విద్యార్ధినీ, విద్యార్ధులు, యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నం ఇందిరానగర్ లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పెందుర్తి నియోజక వర్గంలో శంకర్ ఫౌండేషన్ లో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని భవ్యశ్రీ.. ఇంట్లో పనిచెయ్యమని, బాగా చదువుకోమని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్ ఫౌండేషన్ లో మొదటి సంవత్సరం ఎమ్.పి.హెచ్.డబ్ల్యు చదువుతుంది భవ్యశ్రీ.. పోస్ట్ మార్టం నిమిత్తం కె.జి.హెచ్.కు మృతదేహం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు గోపాలపట్నం పోలీసులు.
బీచ్ లో బైక్ డ్రైవ్ చేసిన యువకులకు షాక్
విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్ లో బైక్ డ్రైవ్ చేసిన యువకులకు షాక్ ఇచ్చారు పోలీసులు. రైడ్ చేసిన శ్రీనగర్ కు చెందిన అవినాష్ , వర్మ, రోహిత్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్యూక్ , పల్సర్ బైకులు సీజ్ చేశారు. రాష్ డ్రైవింగ్ , రహదారులపై బైక్ విన్యాసాలు, స్టంట్స్ చేసినా….ప్రజలకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో షాక్ అయ్యారు యువకులు.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- OTR : సిక్కోలు వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు.. సీనియర్ల మధ్య రాజుకున్న రాజకీయం.!

50 వేలు లంచం తీసుకుంటూ..
ఏలూరు జిల్లాలో ఏసీబీ వలలో చిక్కాడు దెందులూరు సెక్షన్ ఏఈ మల్లుల రమేష్ బాబు.. ఎలక్ట్రికల్ పనులకు సంబందించిన బిల్లు లను ప్రాసెస్ చేయదనికి 50వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ T.శ్రీనివాసరావు. దీంతో రంగంలోకి దిగింది ఏసీబీ టీం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎఇ రమేష్..
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!