MLA Prasannakumar Reddy: జగన్ కే మళ్ళీ పట్టాభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టాభిషేకం చేయడానికి ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి పోలిస్తే చంద్రబాబు నాయుడుది అబద్దాల ప్రభుత్వం అన్నారు. గతంలో అందరినీ మోసగించి మోసపూరితమైన వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. గతంలో అనేకమార్లు ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్ళ పథకంపై ఆయన వ్యాఖ్యలు స్వంత పార్టీ నేతల్ని షాక్ కి గురిచేశాయి.
Read Also: Special Story on Startups in India: మన దేశంలో స్టార్టప్లు వేల సంఖ్యలో స్టార్ట్ అవుతున్నాయి. కానీ..
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
తర్వాత ప్రజలను రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. .మన రాష్ట్రాన్ని చూసి తమిళనాడులో స్టాలిన్ సచివాలయ వ్యవస్థ ను అక్కడ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజులో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏదో ఒక రోజు భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
Read Also: Ranjith Reddy: వేదికపై అలా మాట్లాడటం సరికాదు.. అస్సాం సీఎంపై రంజీత్ రెడ్డి సీరియస్
తాజావార్తలు
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!