MLA Prasannakumar Reddy: జగన్ కే మళ్ళీ పట్టాభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టాభిషేకం చేయడానికి ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి పోలిస్తే చంద్రబాబు నాయుడుది అబద్దాల ప్రభుత్వం అన్నారు. గతంలో అందరినీ మోసగించి మోసపూరితమైన వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. గతంలో అనేకమార్లు ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్ళ పథకంపై ఆయన వ్యాఖ్యలు స్వంత పార్టీ నేతల్ని షాక్ కి గురిచేశాయి.
Read Also: Special Story on Startups in India: మన దేశంలో స్టార్టప్లు వేల సంఖ్యలో స్టార్ట్ అవుతున్నాయి. కానీ..
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
తర్వాత ప్రజలను రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. .మన రాష్ట్రాన్ని చూసి తమిళనాడులో స్టాలిన్ సచివాలయ వ్యవస్థ ను అక్కడ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజులో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏదో ఒక రోజు భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
Read Also: Ranjith Reddy: వేదికపై అలా మాట్లాడటం సరికాదు.. అస్సాం సీఎంపై రంజీత్ రెడ్డి సీరియస్
తాజావార్తలు
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!