తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో లో ప్రతి అంశాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చి హామీల్లో నూటికి 94శాతం హామీలు సీఎం నెరవేర్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్దిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశారు. 2ఏళ్ల పాలనపై సీఎం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ది దారుడికి పంపిస్తాం. సంక్షేమం అభివృద్దిని రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్ ఆర్ స్పూర్తితో సంక్షేమ ,అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల ఆలోచనలను వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారు. ఇచ్చిన ప్రతి మాటను సీఎం నెరవేర్చారు. ప్రజలు తమ ఆశీస్సులను సీఎం జగన్ కు అందించాలి అన్నారు.
ఇక లోకేష్ ఆరోపనణలన్నీ పిచ్చి మాటలు అని తెపిన బొత్స సీఎం జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో లోకేష్ నిరూపించాలి అని పేర్కొన్నారు. లోకేష్ లేని పోని అవాకులు చవాకులు పేల్చుతున్నారు. లోకేష్ ఓ పిల్ల కాకి. తెదేపా నేతలు చెబుతోన్న అరాచకం ఏమిటో చెప్పాలి. తెదేపా నేతలు విడుదల చేసినవి పనికి మాలిన చార్జిషీట్లు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే మా ప్రభుత్వం విధానం. అందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నాం. తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం అని స్పష్టం చేసారు.
Also Read
తాజావార్తలు
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!