Ambati Rambabu: శరవేగంగా పోలవరం పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి వరంలా భావించే పోలవరం పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పోలవరంలో పర్యటించారు. పోలవరం పనుల తీరుని ఆయన పరిశీలించారు. గోదావరి వరద పూర్తిగా తగ్గడంతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యాయి..పనులు మరింత వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ముందుగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభిస్తాం.. డయాఫ్రమ్ వాల్ వద్ద వున్న నీటిని పూర్తిగా తొలగించి వాల్ పరిస్థితి పై పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read ALso: IBS College: షాకింగ్ అప్డేట్.. ఆ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ లు వైరల్
Also Read
- AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
- CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొత్తది చేయాలా లేక వున్నదానిపై ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం చేయాలా అనే నిర్ణయం తీసుకుంటాం.. ప్రాజెక్ట్ లో ప్రధానమైనవి స్పిల్ వే పూర్తి అయింది.. మరో ప్రధానమే ECRF ఈ ఏడాది ప్రారంభిస్తాం అని చెప్పారు మంత్రి అంబటి. ఇదిలా ఉంటే.. పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న ప్రాంతాలను ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు.
Read Also: Special Focus On Cardiac Arrests Live: జిమ్ లు ప్రాణాలు తీస్తున్నాయా?
ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వా పురం, భద్రాచలం మండలాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల సంఘం స్పందించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. త్వరలోనే మరోసారి సర్వే నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?