Nimmala Ramanaidu: జగన్ వ్యాఖ్యలకు కౌంటర్.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా..!
- వైఎస్ జగన్ కామెంట్లకు మంత్రి నిమ్మల కౌంటర్..
- జగన్ కు మామిడికాయలకు.. తలకాయలకు తేడా తెలియదు..
- వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అంటూ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కృష్ణాజిల్లా గుడివాడ.. గుడ్లవల్లేరులో మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు.. మామిడికాయలకు.. తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అంటూ సెటైర్లు వేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచిని చెప్పాలి… 2 కన్ను పీకేస్తాం.. కాలు తీసేస్తాం.. రప్పా రప్పా అంటూ నరికేస్తామంటే కుదురుతుందా..? అని ప్రశ్నించారు.. జగన్ ముఠా లూటీల సొమ్ము దొరకడంతో… ఆందోళన మొదలైందన్నారు.. ఇక, జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు.. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల మాదిరి జగన్ ప్రవర్తిస్తున్నారు.. విధ్వంసం సృష్టించేందుకే.. పరామర్శల ముసుగులో జగన్ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు..
Read Also: WhatsApp Guest Chat: వాట్సాప్ లో మరో క్రేజీ ఫీచర్.. యాప్ లేకుండానే యూజర్లతో చాట్!
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి వైఎస్ జగన్ కు భయం పట్టుకుందన్నారు నిమ్మల రామానాయుడు.. మునిగిపోతున్న వైసీపీ నావను కాపాడుకోవడానికే.. జగన్ ఆరాటమంతా..! 2024లో జగన్ నుండి.. ఏపీ ప్రజలు విముక్తి పొందారు.. బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉండే.. అసలు జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటారు..? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని భావనతో.. రాష్ట్రంలో అశాంతి, అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. అధికారంలో ఉన్నన్నాళ్లు తాడేపల్లి కొంప దాటి బయటికి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని నిలదీశారు.. ఇక, విధ్వంసం సృష్టించేందుకే పరామర్శల పేరుతో పర్యటిస్తున్నారు అంటూ వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!