Minister Narayana: ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు..?
- ఈ నెల 12 నుంచి 15 మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమైతాయి..
- మొదటి దశలో రూ. 40 వేలు కోట్లతో పనులు ప్రారంభం అవుతాయి..
- ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.. రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తర్వాత చెప్తాను అంటున్నాడు.. గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆడారు.. ఎన్నికల కోడ్ వల్ల రాజధాని పనుల టెండర్లు అలస్యం అయ్యాయి.. మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తవుతాయి.. ఘోస్ట్ రాజధాని అని పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు అని మంత్రి నారాయణ మండిపడ్డారు.
Read Also: Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఇక, జిల్లాల పరిధిలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం త్వరలో ప్రారంభం కానుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది.. 10 లక్షల కోట్లు అప్పులు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అని ఆరోపించారు. మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కొన్ని మున్సిపాలిటీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలని వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం జరిగింది.. కొన్ని కారణాలతో మహిళలకి శాండ్ రీచ్ లు ఇవ్వడం కుదరలేదు.. ఆస్థిలో సగ భాగం మహిళలకి ఇచ్చిందే టీడీపీ అన్నారు. స్థానిక సంస్థలలో మహిళలు ఉండడానికి తెలుగు దేశం పార్టీ తెచ్చిన రిజర్వేషన్లు కారణం అని నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!