Minister Narayana: ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు..?
- ఈ నెల 12 నుంచి 15 మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమైతాయి..
- మొదటి దశలో రూ. 40 వేలు కోట్లతో పనులు ప్రారంభం అవుతాయి..
- ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.. రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తర్వాత చెప్తాను అంటున్నాడు.. గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆడారు.. ఎన్నికల కోడ్ వల్ల రాజధాని పనుల టెండర్లు అలస్యం అయ్యాయి.. మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తవుతాయి.. ఘోస్ట్ రాజధాని అని పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు అని మంత్రి నారాయణ మండిపడ్డారు.
Read Also: Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
ఇక, జిల్లాల పరిధిలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం త్వరలో ప్రారంభం కానుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది.. 10 లక్షల కోట్లు అప్పులు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అని ఆరోపించారు. మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కొన్ని మున్సిపాలిటీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలని వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం జరిగింది.. కొన్ని కారణాలతో మహిళలకి శాండ్ రీచ్ లు ఇవ్వడం కుదరలేదు.. ఆస్థిలో సగ భాగం మహిళలకి ఇచ్చిందే టీడీపీ అన్నారు. స్థానిక సంస్థలలో మహిళలు ఉండడానికి తెలుగు దేశం పార్టీ తెచ్చిన రిజర్వేషన్లు కారణం అని నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!