Minister Narayana: ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు..?
- ఈ నెల 12 నుంచి 15 మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమైతాయి..
- మొదటి దశలో రూ. 40 వేలు కోట్లతో పనులు ప్రారంభం అవుతాయి..
- ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.. రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తర్వాత చెప్తాను అంటున్నాడు.. గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆడారు.. ఎన్నికల కోడ్ వల్ల రాజధాని పనుల టెండర్లు అలస్యం అయ్యాయి.. మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తవుతాయి.. ఘోస్ట్ రాజధాని అని పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు అని మంత్రి నారాయణ మండిపడ్డారు.
Read Also: Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఇక, జిల్లాల పరిధిలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం త్వరలో ప్రారంభం కానుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది.. 10 లక్షల కోట్లు అప్పులు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అని ఆరోపించారు. మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కొన్ని మున్సిపాలిటీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలని వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం జరిగింది.. కొన్ని కారణాలతో మహిళలకి శాండ్ రీచ్ లు ఇవ్వడం కుదరలేదు.. ఆస్థిలో సగ భాగం మహిళలకి ఇచ్చిందే టీడీపీ అన్నారు. స్థానిక సంస్థలలో మహిళలు ఉండడానికి తెలుగు దేశం పార్టీ తెచ్చిన రిజర్వేషన్లు కారణం అని నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!