Uppada Coast: అల్లకల్లోలంగా ఉప్పాడ సముద్రతీరం.. ఏపీలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు!
- ఉప్పాడ తీరంపై బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం..
- ఉప్పాడ తీరం నుంచి రోడ్డుపైకి ఎగిసిపడుతున్న కెరటాలు..
- కెరటాల తాకిడికి ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యే ఛాన్స్..
- కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్న రక్షణగా రోడ్డు సైడ్ వేసిన రాళ్లు..
- రోడ్డుపై భారీ గోతులు పడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppada Coast: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. దీంతో కెరటాలు రోడ్డు పైకి ఎగసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, భారీగా ఎగిసి పడుతున్న కెరటాల తాకిడికి రక్షణగా రోడ్డు సైడ్ వేసిన రాళ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్డుపై భారీ గోతులు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Ganesh Chaturthi 2025: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అసలు కథ ఇదే..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. ఇక, ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంలో 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజావార్తలు
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!