Minister Narayana: గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది..
- సీఐఐ సమ్మిట్ లో రూ. 13 లక్షలకు పైగా ఎంఓయులు కుదిరాయి..
- గత ప్రభుత్వానికి అవగాహన లేక ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసేసింది..
- గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింద: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చాం.. డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల హామీ నెరవేరుస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం రూ. 2000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల చొప్పున నిధులు జమ చేశామన్నారు. రెండో విడత కింద నేడు మరో 7 వేల రూపాయలను జమ చేస్తున్నామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
Read Also: Property Dispute: ఆస్తికోసం అమానుషం.. దత్తపుత్రుడి హక్కును అడ్డుకున్న సొంత సోదరుడు!
Also Read
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
అయితే, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అని మంత్రి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వానికి అవగాహన లేక ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసింది.. ఇప్పుడు మన నెత్తిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టిందని పేర్కొన్నారు. ఈ అప్పులన్నీ టాక్సుల రూపంలో మనమే చెల్లిస్తున్నాం.. పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు సైతం వెళ్తున్నాం.. ఒక్కొక్క మంత్రికి రెండు దేశాల చొప్పున పెట్టుబడుల ఆహ్వానానికి వెళ్ళాము.. నేను, దుబాయ్, సౌత్ కొరియాలో పర్యటించి అనేక వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్రానికి ఆహ్వానించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Bihar: రేపు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం !
ఇక, విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమీట్ లో రూ. 13 లక్షలకు పైగా ఎంఓయులు కుదిరాయని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి.. ఎన్నికలకు ముందు చెప్పిన హామీల్లో 90 శాతం పూర్తి చేశాం.. మిగిలిన 10 శాతం కూడా వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..