Kakani Govardhan Reddy: మంత్రి అంటే పదవి కాదు.. బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి అంటే పదవి కాదు..బాధ్యత. అందరి సూచనలతో రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మంత్రి అయినా..రాష్ట్ర స్థాయి బాధ్యతలు వున్నా అందరికీ అందుబాటులో ఉంటానన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి …నేను కలిసి పని చేశాం. నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో దోహదం చేసింది.
వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకం. 70 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ కు కృతజ్ఞతలు. జెడ్పీ ఛైర్మన్ గా ఎలా సహకరించారో..అదే విధంగా మంత్రిగా నా వేలు సట్టుకుని నడిపించాలని కోరుతున్నానన్నారు కాకాణి. వై.ఎస్.ఆర్…జగన్ హయాంలో వర్షాలు కురిసే రైతులు సంతోషంగా ఉన్నారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
Read Also:Anilkumar Yadav: 2024లో మళ్ళీ గెలుస్తాం…అంతా కేబినెట్లోకి వస్తాం
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో ఒకేసారి 5 వేల ట్రాక్టర్లను రైతులకు ఇస్తాం. ఆర్.బి.కె.లను గవర్నర్ ప్రశంసించారు. వాటి పనితీరులో ఉన్న లోపాలను సవరిస్తాం. పవన్ కల్యాణ్, చంద్రబాబులు రైతుల పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళకు రూ.3 వేల కోట్ల ను స్థిరీకరణ నిధిని జగన్ ఏర్పాటు చేశారు. రైతులు నష్టపోకుండా చూస్తాం అన్నారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో రైతులు ఇబ్బంది పడకుండా చూస్తాం. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. వ్యవసాయనికి సంబంధించిన శాఖలను సమన్వయం చేసి రైతులకు ప్రయోజనం కలిగేలా చూస్తాం. మంత్రిగా అందరికీ అందుబాటులో వుంటానన్నారు.
మంత్రి కాకాణి సభకు ఎంపీలుఆదాల ప్రభాకర్ రెడ్డి..మాగుంట శ్రీనివాసులు రెడ్డి..మద్దెల గురుమూర్తి..ఎం.ఎల్ ఏ.లు ఆనం రామనారాయణ రెడ్డి..మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..మానుగుంట మహీధర్ రెడ్డి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి..ఎం.ఎల్.సి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి..నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ.సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నేతలు. ప్రజలు..అభిమానులు భారీగా హాజరయ్యారు. మాజీ మంత్రి అనిల్ సభకు హాజరుకాలేదు.
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!