Jyothula Naveen: పార్టీ కోసమే పనిచేస్తున్నా… కమిట్మెంట్ తో వున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీని తూర్పుగోదావరి జిల్లాలో పటిష్టం చేసే పనిలో పడ్డారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో టీ డీ పీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. జిల్లాలో సభ్యత్వం సరిగా చేయడం లేదని మీడియా లో వచ్చిన వార్తలు తో లోకేష్ వివరణ అడిగారు. లోకేష్ అలా అడిగి ఉండకూడదు, జిల్లాల పార్టీ సభ్యత్వం బాగా జరుగుతుంది. వైసీపీ నుండి బయటకు వచ్చినప్పుడు జగన్ కి చెప్పి బయటకు వచ్చాం.
Read Also: Jyothula Naveen: పార్టీ కోసమే పనిచేస్తున్నా… కమిట్మెంట్ తో వున్నా
Also Read
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
పార్టీ మారే పరిస్థితి 99 శాతం లేదు, ఆ ఒక్క శాతం కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. అవసరాల అవకాశాల కోసం జ్యోతుల నెహ్రు తల వంచడు..రాష్ట్రం లో ఎవరు ముందుకు రానప్పుడు నేను ముందుకు వచ్చి పార్టీ కోసం పని చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాలు చాలా ఎఫెక్ట్ పెట్టి పని చేస్తున్నా అన్నారు జ్యోతుల నవీన్. పార్టీ మారే ఓపిక లేదు,ఏ పార్టీ లో ఉన్న కమిట్మెంట్ తో పని చేస్తాను. శ్రీ కాకుళంలో లోకేష్ ని అరెస్ట్ చేయడం దారుణం,దుర్మార్గం. త్వరలోనే ప్రభుత్వానికి గుణ పాఠం చెబుతాం అన్నారు నవీన్. సంక్షేమ పథకాలు పొందిన వారు ఎవరు ఆనందంగా లేరు. ప్రజలు కష్టం తెలుసుకోవడానికి లోకేష్ రోడ్డు ఎక్కుతారు. టీడీపీ రాబోయే రోజుల్లో పటిష్టంగా మారుతుందన్నారు.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..