Guntur Mayor ManoharNaidu: గుంటూరు అభివృద్ధిపై చర్చకు రెడీ
గత పదేళ్ళలో గుంటూరు నగరం ఎంత అభివృద్ధి సాధించింది, ఎవరు ఏం చేశారనేదానిపై బహిరంగ చర్చకు రెడీ అన్నారు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈసందర్భంగా ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజధాని నగరం పేరుతో గుంటూరు రోడ్లను చిన్నాభిన్నం చేశారు. గుంటూరు రోడ్డు అంటే గుంతల రోడ్డుగా మార్చేశారు. గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని సొంత అవసరాలకు వాడేసుకున్నారు… జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్రమబద్ధీకరించే పనిలో అధికారులు గుంటూరు కార్పొరేషన్ పాలకవర్గం ఉందన్నారు మనోహర్ నాయుడు.
Read Also: Ram Charan-NTR: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా నిజమేనా?
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ పరిధిలో నిధులు గోల్ మాల్ చేసిన వ్యవహారాల్లో విచారణ చేపడతాం అన్నారు మేయర్ మనోహర్ నాయుడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులేంటో జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధితో ఎంతో చర్చించేందుకు సిద్ధమేనన్నారు. గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గుంటూరు ప్రజలు నేడు చూడబోతున్నారు. రాజకీయాలు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకుల పనిలా కనిపిస్తుందన్నారు. అధికార దాహంతో కోర్టులను, మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు మండిపడ్డారు.
Read ALso: Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
తాజావార్తలు
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!