Guntur Mayor ManoharNaidu: గుంటూరు అభివృద్ధిపై చర్చకు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పదేళ్ళలో గుంటూరు నగరం ఎంత అభివృద్ధి సాధించింది, ఎవరు ఏం చేశారనేదానిపై బహిరంగ చర్చకు రెడీ అన్నారు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈసందర్భంగా ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజధాని నగరం పేరుతో గుంటూరు రోడ్లను చిన్నాభిన్నం చేశారు. గుంటూరు రోడ్డు అంటే గుంతల రోడ్డుగా మార్చేశారు. గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని సొంత అవసరాలకు వాడేసుకున్నారు… జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్రమబద్ధీకరించే పనిలో అధికారులు గుంటూరు కార్పొరేషన్ పాలకవర్గం ఉందన్నారు మనోహర్ నాయుడు.
Read Also: Ram Charan-NTR: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా నిజమేనా?
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ పరిధిలో నిధులు గోల్ మాల్ చేసిన వ్యవహారాల్లో విచారణ చేపడతాం అన్నారు మేయర్ మనోహర్ నాయుడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులేంటో జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధితో ఎంతో చర్చించేందుకు సిద్ధమేనన్నారు. గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గుంటూరు ప్రజలు నేడు చూడబోతున్నారు. రాజకీయాలు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకుల పనిలా కనిపిస్తుందన్నారు. అధికార దాహంతో కోర్టులను, మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు మండిపడ్డారు.
Read ALso: Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..