Guntur Mayor ManoharNaidu: గుంటూరు అభివృద్ధిపై చర్చకు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పదేళ్ళలో గుంటూరు నగరం ఎంత అభివృద్ధి సాధించింది, ఎవరు ఏం చేశారనేదానిపై బహిరంగ చర్చకు రెడీ అన్నారు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈసందర్భంగా ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజధాని నగరం పేరుతో గుంటూరు రోడ్లను చిన్నాభిన్నం చేశారు. గుంటూరు రోడ్డు అంటే గుంతల రోడ్డుగా మార్చేశారు. గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని సొంత అవసరాలకు వాడేసుకున్నారు… జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్రమబద్ధీకరించే పనిలో అధికారులు గుంటూరు కార్పొరేషన్ పాలకవర్గం ఉందన్నారు మనోహర్ నాయుడు.
Read Also: Ram Charan-NTR: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా నిజమేనా?
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ పరిధిలో నిధులు గోల్ మాల్ చేసిన వ్యవహారాల్లో విచారణ చేపడతాం అన్నారు మేయర్ మనోహర్ నాయుడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులేంటో జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధితో ఎంతో చర్చించేందుకు సిద్ధమేనన్నారు. గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గుంటూరు ప్రజలు నేడు చూడబోతున్నారు. రాజకీయాలు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకుల పనిలా కనిపిస్తుందన్నారు. అధికార దాహంతో కోర్టులను, మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు మండిపడ్డారు.
Read ALso: Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!