Devineni Chandhu : దృష్టి మళ్లించేందుకు కొత్త జిల్లాల విభజన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నేత దేవినేని చందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రోజుకో సమస్య సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ఉన్నంత కాలం విద్యుత్ చార్జీ పెంచలేదని, స్లాబ్ రేట్ 1.90 పైసలు పెంచి ప్రజలపై అదనపు భారం వేశారన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచడంతో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన మండిపడ్డారు.
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు హడావిడిగా కొత్త జిల్లాల విభజన చేపట్టింది ప్రభుత్వమని ఆయన విమర్శించారు. 30 యూనిట్లు వాడితే చాలు ప్రజల పై విద్యుత్ భారం పడుతుందని ఆయన అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చెత్త మీద కూడా పన్ను వేసింది, ఈ చెత్త ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చెత్త, ఆస్తి పన్ను వేసి ప్రజలపై భారం మోపిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో నిరుపేదలపై భారం వేస్తుందని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!