Train Robbery: పల్నాడులో వరుస రైలు దోపిడీలు.. రంగంలోకి రైల్వే పోలీసులు..!
- పల్నాడులో వరుస రైలు దోపిడీలు..
- ట్రన్ జర్నీ అంటేనే భయపడిపోతున్న ప్రయాణికులు..
- చెన్నై.. నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ టార్గెట్ గా దోపిడీలు..
- మహిళల మెడలో నుంచి గోల్డ్ చైన్స్.. నెక్లెస్లు దోచుకున్న దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Robbery: పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీలతో రైల్వే ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద చెన్నై ఎక్స్ ప్రెస్ చైన్ లాగి మరి దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. అర్ధరాత్రి మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో.. వెంటనే దుండగులు మహిళలపై దాడి చేసి మెడలో ఉన్న చైన్లు లాక్కుని వెళ్ళటం జరిగిపోయింది. ఇక, ఈ చోరీ జరిగిన తర్వాత సికింద్రాబాద్ చేరుకున్న మహిళలు అక్కడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అంతర్గత సందేశాలు హ్యాక్.. ఇరాన్ హ్యాకర్లే చేశారని ప్రచారం
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
అయితే, ఈ ఘటన మరువకముందే ఈరోజు మరొక రైలు దోపిడీ ఘటన పల్నాడు ప్రాంతంలో చోటు చేసుకుంది. నడికుడి ప్రాంతంలో రైల్వే స్టేషన్ కు సమీపంలోనే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ పై దోపిడీ దొంగలు రాళ్ళతో దాడి చేశారు. ట్రైన్ చైన్ లాగిన దుండగులు ఎస్ 11, ఎస్ 12 కోచ్ లోపలికి ప్రవేశించేందుకు ట్రై చేశారు. కానీ, రైలు కోచ్, డోర్లు, విండోలు కూడా మూసి ఉండటంతో దోపిడీ దొంగల ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీ వ్యవహారాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!