Sailajanath: సోనియాగాంధీపై ఈడీ విచారణ కుట్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలోనూ నిరసనలు పెల్లుబికాయి. ధర్నా చౌక్ నిరసన లో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ సర్కార్ తీరుని ఎండగట్టారు. బీజేపీ చేయకూడని తప్పు చేస్తుంది. సోనియాను ఈడి విచారణకు తీసుకురావడం కుట్ర చర్యే.నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసు. సీఎం జగన్ కేంద్రానికి బానిసలాగా మారకూడదన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.
బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది. బీజేపీ అకౌంట్లలో వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. సోనియా, రాహుల్ దేశ ఆస్తి. రాజ్యాంగ సంస్ధలను వాడుకొని వదిలేస్తామంటే కుదరదు. తక్షణమే సోనియాగాంధీ విచారణ ఆపాలి. ఆరెస్సెస్ దేశ ప్రజలకు సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణ, చెప్పాలి. ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలపాలని కోరుతున్నాం. ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్, నెహ్రూ కుటుంబీకుల పైన వేధింపులకు దిగడం దారుణం.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
2024లో బీజేపీని కాల గర్భంలో కలిపేయడం ఖాయం. సోనియా, రాహుల్ అగ్ని పునీతులుగా బయటకొస్తారన్నారు తులసిరెడ్డి. మరోవైపు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ఎడతెగని ప్రతీకార ప్రచారం ప్రారంభించిందని మండిపడ్డారు విపక్ష నేతలు. మునుపెన్నడూ లేని విధంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధిస్తోంది, సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక , రైతు వ్యతిరేక , రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
Son’s Revenge: తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి మరీ..
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!