AP GOVT : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో నీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. HOD కార్యాలయాలు మరియు సెక్రటేరియట్, హైకోర్టు అలాగే అసెంబ్లీ వంటి విభాగాల లో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది..ఈ విషయం పై జరిగిన చర్చలో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నేడు ఉత్తర్వులు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు ఉండనున్నాయి.గతం లో ఇదేవిధంగా పొడిగించిన గడువు ఈనెల 27తో ముగియ బోతుంది.. దీనితో ఉద్యోగ సంఘాల చేసిన వినతి మేరకు ప్రభుత్వం మరో సంవత్సరం పాటు గడువుని పొడిగించింది. దీంతో సీఎం జగన్కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయిన వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం.
వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.. 2016 లోమొదట ఈ విధానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి విధంగా వారిని ప్రోత్సహించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రతి సంవత్సరం కూడా ఈ విధానాన్ని పొడిగిస్తూ ఉంది.జగన్ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు సమాచారం.. తాజాగా మరో సంవత్సరం ఈ విధానాన్ని పొడిగించారు.ఎన్నికల సంవత్సరం కావడం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్డ్లీ ప్రభుత్వం అని ఉద్యోగులకు ఎప్పుడూ అనుకూలంగా వుంటుందనీ.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎల్లప్పుడూ వారి శ్రేయస్సు ను కోరుకుంటుందని మంత్రులు తెలియజేస్తున్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!