Fake Currency: ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు.. 735 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం
- అన్నమయ్య జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్..
- నిందితుల నుంచి 735 నకిలీ రూ. 500 నోట్లు స్వాధీనం..
- నిందితుల్లో 8 మంది అన్నమయ్య జిల్లా, ఇద్దరు కర్ణాటక వాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Currency: అన్నమయ్య జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరార్ అయ్యారు. ఇక, నిందితుల నుంచి సుమారు 3, 67,500 లక్షలు విలువ చేసే 735 నకిలీ 500 రూపాయల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీ నోట్లతో పాటు ల్యాప్ ట్యాప్, కలర్ ప్రింటర్, స్కానర్, లామినేషన్ మిషన్, ఆర్బీఐ అక్షరాలతో ముద్రించే ఆకు పచ్చ రిబ్బన్, ఏ4 పేపర్ బండిల్స్, 12 మొబైల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు.
Read Also: Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్!
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
అయితే, పట్టుబడ్డ నిందితులలో 8 మంది అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీ నోట్లను నిందితులు విక్రయించినట్లు తేలింది. వాయల్పాడు లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదుతో ఈ నకిలీ కరెన్సీ నోట్లు బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేసిన వాయల్పాడు పోలీసులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!