Antarvedi: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం
- నేడు రాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణం..
- లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా..
- గోదావరి జిల్లాల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులు..
- దివ్య కళ్యాణం అనంతరం భక్తులకు అక్షింతలు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి అంతర్వేది ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కళ్యాణం తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Vivekanandan Viral: ‘వివేకానందన్ వైరల్’ అంటూ వస్తున్న దసరా విలన్ . . ఆహా ఓటీటీలోకి కొత్త సినిమా !
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
ఇక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం కోసం గోదావరి జిల్లాల నలుమూలల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ. అలాగే, వెయ్యి మంది పోలీసు సిబ్బందితో 9 సెక్టార్లుగా పోలీస్ బందోబస్తు మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్సీ, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో ఉత్సవాల్లో బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో 20 డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఎన్టీఆర్ఎఫ్, స్పెషల్ పార్టీ, మెరైన్ పార్టీలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. దీంతో పాటు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డిజిటల్ డిస్ప్లే, 12 ఎస్ఈడీ స్క్రీన్లతో భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించే అవకాశం కల్పించారు. క్యూలైన్లలో పటిష్టమైన బారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. ఆరు ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు చేయగా.. కళ్యాణం తర్వాత భక్తులకు అక్షింతలు పంపిణీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!