YSRCP: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్గా సాగుతోంది. సీఎంవో నుంచి నేతలకు ఫోన్లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.
Read Also: Shine Tom Chacko: దసరా విలన్ ఎంగేజ్ మెంట్.. అమ్మాయి ఎవరంటే.. ?
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
ఈరోజు (మంగళవారం) అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క్యూ కట్టారు. రీజనల్ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్ సీఎంఓకు వచ్చారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, చెన్నకేశవ రెడ్డి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఆరణి శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ్, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సీఎంవోకు వచ్చారు. కాగా.. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పుకు ఛాన్స్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో పార్టీ ప్రత్యామ్నాయం చూస్తుంది. ఈ క్రమంలోనే.. పాడేరు, అరకు ఎమ్మెల్యేలు సీఎంఓ కు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల మార్పులపై కసరత్తు చేస్తున్నారు.
Read Also: Breaking News: వైసీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై..
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!