Re-notification to 53 Bars: ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్.. 23 వరకే అవకాశం..
- 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ..
- ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతి..
- ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Re-notification to 53 Bars: ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం మిగిలిన 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతిచ్చేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. ఆన్లైన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చేందుకు ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.. ఈ నెల 23న అప్లికేషన్లను పరిశీలించనున్నారు.. ఈనెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాధారణ ఆక్షన్ నిర్వహిస్తారు.. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ H1 లో 90 శాతం ఉండి వదిలివేయబడని బార్లకు ఆక్షన్ ఉండనుంది..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక, 50 వేల జనాభాలోపు ఉన్న ప్రాంతాలలో బార్లకు 5 లక్షల రూపాయల ఫీజు.. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 7.5 లక్షల రూపాయల ఫీజు.. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 10 లక్షల రూపాయలు ఫీజుగా నిర్ధారించారు. చెల్లించిన ఫీజు ఏ కారణంగానూ తిరిగి చెల్లించబడదు అని స్పష్టం చేసింది ఏపీ ఎక్సైజ్ శాఖ.. అయితే, బార్ లకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఆక్షన్ వేసిన సమయంలో కొన్ని బార్లు మిగిలిపోయాయి.. ఇలా మిగిలిపోయిన బార్లకు ఈ రోజు రీ నోటిఫికేషన్ జారీ చేశారు.. రాష్ట్రంలో 53 బార్లకు రీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు.. వాటికి ఈ ఆక్షన్ కండక్ట్ చేసి వారికి మరలా కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్.
తాజావార్తలు
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!