Re-notification to 53 Bars: ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్.. 23 వరకే అవకాశం..
- 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ..
- ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతి..
- ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Re-notification to 53 Bars: ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం మిగిలిన 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతిచ్చేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. ఆన్లైన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చేందుకు ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.. ఈ నెల 23న అప్లికేషన్లను పరిశీలించనున్నారు.. ఈనెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాధారణ ఆక్షన్ నిర్వహిస్తారు.. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ H1 లో 90 శాతం ఉండి వదిలివేయబడని బార్లకు ఆక్షన్ ఉండనుంది..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ఇక, 50 వేల జనాభాలోపు ఉన్న ప్రాంతాలలో బార్లకు 5 లక్షల రూపాయల ఫీజు.. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 7.5 లక్షల రూపాయల ఫీజు.. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 10 లక్షల రూపాయలు ఫీజుగా నిర్ధారించారు. చెల్లించిన ఫీజు ఏ కారణంగానూ తిరిగి చెల్లించబడదు అని స్పష్టం చేసింది ఏపీ ఎక్సైజ్ శాఖ.. అయితే, బార్ లకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఆక్షన్ వేసిన సమయంలో కొన్ని బార్లు మిగిలిపోయాయి.. ఇలా మిగిలిపోయిన బార్లకు ఈ రోజు రీ నోటిఫికేషన్ జారీ చేశారు.. రాష్ట్రంలో 53 బార్లకు రీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు.. వాటికి ఈ ఆక్షన్ కండక్ట్ చేసి వారికి మరలా కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్.
తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!