Nara Lokesh: ఇది రాజధాని రైతులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: అమరావతి చట్టబద్ధ రాజధానిగా ప్రకటించడం కేవలం రైతులకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అన్నారు మంత్రి నారా లోకేష్.. శాసనసభలో అమరావతి చట్టబద్ధ తీర్మానం పై చర్చలు జరుగుతున్న సమయంలో మీడియా చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందు శాసనసభకు రాకుండా, అమరావతి చట్టబద్ధతను తక్షణమే చేపట్టాలని కోరుకుంటున్నారు. ముఖ్యమైన ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగుళూరు వెళ్లిపోయిన విషయంపై కూడా లోకేష్ సెటైర్స్ వేశారు..
Read Also: New Rules for Coaching Centers: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు.. ఉల్లంఘిస్తే అంతే..!
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
“జగన్కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది, రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడతాడు .. బహుశా జూమ్లోనే వస్తాడేమో” అని ఎద్దేవా చేశారు లోకేస్.. పరామర్శల పేరుతో వివాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు., అలాగే ముఖ్య సమావేశాలకు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారని చెప్పారు.. మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సభ్యులు మాత్రమే రాజధానిపై చర్చించడానికి అర్హత కలిగారని లోకేష్ అభిప్రాయపడ్డారు. “సజ్జల వంటి వ్యక్తులు మాట్లాడితే అసెంబ్లీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి” అని చెప్పారు.
పార్లమెంటులో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయని, కాబట్టి స్థానిక వ్యతిరేకతను చూసి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు మంత్రి నారా లోకేష్… గతంలో ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో ఏర్పడిన అనవసర పరిస్థితులు.. పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం.. ఇప్పుడు లేవని, ప్రజలు హ్యాపీగా ఉన్నారని లోకేష్ వివరించారు. కాగా, ఈ చట్టబద్ధత అమరావతిని కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గతంలో ఎలాంటి ప్రోటోకాల్ ఎక్కువగా ఉపయోగించేవారని, ఇప్పుడు కేవలం అవసరమైన ప్రోటోకాల్ మాత్రమే అమలు చేయబడుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!