Bengaluru and Hyderabad: నాణేనికి ఒక వైపు మెరుపు. మరో వైపు.. మరక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru and Hyderabad: బెంగళూరు.. హైదరాబాద్.. మన దేశంలోని ఐటీ రంగంలో దూసుకెళుతున్న నగరాలు. ఇది.. నాణేనికి ఒక వైపైతే.. మరో వైపు.. ఈ రెండు సిటీలు సైబర్ నేరాల్లో కూడా లీడింగ్లో ఉన్నాయి. 2021వ సంవత్సరంలో మొత్తం 52 వేల 974 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఇందులో సగం కేసులు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లలోనే రిజిస్టర్ అయ్యాయి.
ఈ లేటెస్ట్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అయితే.. ఈ సంస్థ కేవలం ఎఫ్ఐఆర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల ఇది వాస్తవ పరిస్థితికి పూర్తిగా అద్దం పట్టదు. గవర్నమెంట్ పోర్టల్లో 2020వ సంవత్సరం నుంచి 16 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ సంబంధిత ఫిర్యాదులు నమోదయ్యాయి. దీన్నిబట్టి సగటున 50 సంఘటనలకు ఒకటి చొప్పున మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతోందని అర్థంచేసుకోవచ్చు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ
అంతేకాదు. నేరం జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే అవగాహన ప్రజల్లో పెరిగిందనటానికి కూడా ఈ గణాంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ.. సైబర్ క్రైమ్స్ కట్టడికి ఈ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవనే అభిప్రాయం నెలకొంది. ఎందుకంటే.. ఇండియాలో 2020 చివరి నాటికి 202 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.
దీంతో ఈ నేరాల వల్ల దేశ వ్యాపార రంగానికి 2022లో యావరేజ్గా 2 పాయింట్ 3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ గత ఏడేళ్లలో 9 రెట్లు పెరిగింది. ప్రస్తుత బడ్జెట్లో 515 కోట్లు కేటాయించారు. అయినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. సైబర్ నిపుణులకు ఈ సమస్య ఛాలెంజ్ విసురుతోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!