Crazy News : ఆ దేశ జనాభా మొత్తం 27 మందేనట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్య కలుగుతుంది. అలాంటి విషయమే ఇది.. ఏ దేశమైన సుమారు కోట్లల్లో జనాభా ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. అయితే ఈ దేశంలో మొత్తం 27 మంది మాత్రమే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. దేశాలను ఎవ్వరూ ఎప్పుడు నిర్మించలేదు.. అయితే.. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. ఈ దేశాన్ని పూర్తిగా మానవులు నిర్మించినదే.. సీలాండ్ అనే పేరు గల ఈ వింతదేశం యునైటెడ్ కింగ్డమ్లోని సఫోక్ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై దేశాన్ని నిర్మించారు. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం ఈ దేశ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
సీలాండ్ దేశం 1967 సెప్టెంబర్ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను ఏర్పాటు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత.. ఈ కోటకు జాక్ మూరే, అతని కూతురు జేన్ చేరుకున్నారు. వాళ్లిద్దరూ వండర్ఫుల్ రేడియో లండన్ అనే పైరేట్ రేడియో స్టేషన్ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్ రేడియో స్టేషన్ అధినేత ప్యాడీ రాయ్ బేట్స్ 1967 సెప్టెంబర్ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడమే కాకుండా.. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉండటం విశేషం.
Also Read
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!