Site icon NTV Telugu

Viral News: ప్రియుడితో గదిలో ఎంజాయ్ చేస్తున్న భార్య.. పిల్లలతో అక్కడికి వచ్చిన భర్త.. (వీడియో)

Up

Up

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భార్య భర్తను దారుణంగా మోసం చేసింది. ఆమె తన భర్తను, పిల్లలను ఇంట్లో వదిలి తన ప్రియుడితో పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక హోటల్‌కు వెళ్లింది. భర్తకు ఇది తెలిసింది. అతను పిల్లలతో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. ప్రియుడితో భార్య ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా గది తలుపులు తెరిచాడు. తన భర్త, పిల్లను చూసిన భార్య తన బట్టలు సర్దుకుని అక్కడి పారిపోవడం ప్రారంభించింది.

READ MORE: Mahindra Thar: బెంజ్‌ కార్‌ను రక్షించిన మహీంద్రా థార్.. ఒకసారి ఈ వైరల్ వీడియో చూడండి..

ఇదంతా భర్త ఆమెను వీడియో తీశాడు. భార్య మొదట హోటల్ బాల్కనీ నుంచి గది పైకప్పునకు దూకింది. సన్నని గోడపై నుంచి నడిచి పక్కనున్న వీధిలోకి దూకింది. వీడియో తీయొద్దని ఆమె పదే పదే చెబుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందని చెబుతున్నారు. ఆ మహిళ తన భర్త, పిల్లలను వదిలి తన ప్రియుడితో పార్టీ చేసుకోవడానికి హోటల్‌కు వచ్చిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయితే వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూన్నారు. “నాకు ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు. లేకపోతే, ఆమె నాపై కేసు నమోదు చేసి ఉండే వాడిని.” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

READ MORE: Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది..

Exit mobile version