ఫిలిప్పిన్స్లో రాయ్ భీభత్సం… 20 మంది మృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిలిప్పిన్స్లో రాయ్ తుఫాన్ భీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి ఫిలిప్పిన్స్లోని అన్ని రాష్ట్రాలు వణికిపోయాయి. ఈ వర్షాలకు సుమారు 23 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ పై ముందుగానే హెచ్చరించి తీరప్రాంతాలవారిని తరలించడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. అయితే, తుఫాన్ కారణంగా భారీ ఆస్తీనష్టం సంభవించింది.
Read: ఆ వీడియో మళ్లీ వైరల్…
Also Read
దేశంలోని సింహభాగం రాష్ట్రాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రాయ్ తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 195 నుంచి 270 కిమీ వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ పెనుగాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. భారీ వర్షాలు కురవడంతో ఇల్లు కొట్టుకుపోయాయి. కరెంట్ స్తంభాలు నేలకొరగటంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ కట్ అయింది. దీంతో రాష్ట్రాల్లో కరెంట్ లేక అంథకారమయ్యాయి.
- Tags
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
-
Trump: ప్రపంచం సురక్షితం.. చమురు మళ్లీ ప్రవహిస్తోంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..