యానంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ అమలు…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read: Live: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమయ్యి యానంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నది.
- Tags
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!