ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకోగా ఫాఫ్ డుప్లెసిస్(86) అర్థ శతకం సాధించి చివరి బంతికి అవుటయ్యాడు. అలాగే రాబిన్ ఊతప్ప 31 పరుగులు చేస్తే… మోయిన్ అలీ 37 పరుగులతో ఆకట్టుకున్నారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగలిగింది.
ఇక కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు… శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ 14 సీజన్ విజేతగా నిలవాలంటే కేకేఆర్ జట్టు 193 పరుగులు చేయాలి. కానీ బలమైన చెన్నై బౌలింగ్ ను ఎదురుకుని ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కేకేఆర్ కు కష్టమైన పని అని చెప్పాలి. అయితే ఈ టైటిల్ వేటలో ఈరోజు ఎవరు గెలుపొందితారో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!