యువ పారిశ్రామికవేత్తలో సీఎం చాయ్పే చర్చ…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడి 2014లో ఛాయ్పే చర్చ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఇండియాకు వచ్చే ఇతర దేశాల ప్రతినిధులు, మంత్రులు, అద్యక్షులతో ఛాయ్పే చర్చ కార్యక్రమం ద్వారా చర్చలు జరుపుతుంటారు. ప్రధాని తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాయ్పే చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉడిపి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి బిజినెస్ ఐడియాల గురించి చర్చించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువ వ్యాపారవేత్తలను ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
Read: లైవ్: బాలకృష్ణతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ
Also Read
- Tags
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!