Andhra man killed: బోస్టన్లో బస్సు ఢీకొని ఆంధ్రా వ్యక్తి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందడం విషాదం నింపింది. బోస్టన్లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్నేహితుడిని తీసుకెళ్లడానికి వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లెక్సింగ్టన్కు చెందిన విశ్వచంద్ కొల్లా గత వారం టెర్మినల్ B సమీపంలో తన కారు వెలుపల నిలబడి ఉండగా, డార్ట్మౌత్ ట్రాన్స్పోర్టేషన్ మోటార్ కోచ్ అతని కారును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విశ్వచంద్ సంఘటనా స్థలంలో మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, ప్రయాణికులను బస్సు నుండి దింపారు. టెర్మినల్ B వద్ద మిగిలిన బస్సు సేవలన్నీ రాత్రికి రద్దు చేయబడ్డాయి. మృతుడికి ఇద్దరు పిల్లల ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ప్రస్తుతం ఎలాంటి నేరారోపణలు నమోదు కాలేదని మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు.
కొల్లా వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్. ఇటీవల టకేడాలో డేటా అనలిటిక్స్ డైరెక్టర్గా పనిచేశారు. అతను జాన్ హాన్కాక్, డెలాయిట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, IBM, సన్ మైక్రోసిస్టమ్స్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అతను NRI వాసవి అసోసియేషన్, గ్రేటర్ బోస్టన్ యొక్క తెలుగు అసోసియేషన్తో సహా గ్రేటర్ బోస్టన్ ప్రాంతంలోని తెలుగు భారతీయ సంఘాలలో క్రియాశీల సభ్యుడు. కాగా, గత నెలలోనూ ఏపీకి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి న్యూజెర్సీలో ఇంటర్-సిటీ రైలు ఢీకొని మరణించారు.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!