హిందువులకు ఆ భూమిని అప్పగించిన పాక్ ప్రభుత్వం…
భారత్ పాక్ మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్లో నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇక పాకిస్తాన్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాలయం కూడా నిర్మంచలేదు. 75 ఏళ్ల కాలంలో వందలాది దేవాలయాలను కూల్చివేశారు. పాక్లో హిందూవులు మైనారిటీలు కావడంతో దేవాలయాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి.
Read: డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ఆటో ఛార్జీలు… కిలోమీటర్కు…
Also Read
2016లో పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హిందూ దేవాలయం నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అయితే ఒత్తిళ్ల కారణంగా అప్పటి క్యాబినెట్ ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తీసుకున్నది. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖలైంది. 2016 ప్రతిపాధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం 2017 లో భూమిని సేకరించి 2018లో హిందూ పంచాయత్ కు అప్పగించారని, ఆ తరువాత ఒత్తిళ్ల కారణంగా తిరిగి భూమిని వెనక్కి తీసుకున్నారని సీడీఏ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు భూమిని తిరిగి హిందూ పంచాయత్ కు అప్పగించాలని తీర్పునిచ్చింది. దీనిపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!