హిందువులకు ఆ భూమిని అప్పగించిన పాక్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాక్ మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్లో నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇక పాకిస్తాన్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాలయం కూడా నిర్మంచలేదు. 75 ఏళ్ల కాలంలో వందలాది దేవాలయాలను కూల్చివేశారు. పాక్లో హిందూవులు మైనారిటీలు కావడంతో దేవాలయాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి.
Read: డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ఆటో ఛార్జీలు… కిలోమీటర్కు…
Also Read
2016లో పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హిందూ దేవాలయం నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అయితే ఒత్తిళ్ల కారణంగా అప్పటి క్యాబినెట్ ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తీసుకున్నది. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖలైంది. 2016 ప్రతిపాధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం 2017 లో భూమిని సేకరించి 2018లో హిందూ పంచాయత్ కు అప్పగించారని, ఆ తరువాత ఒత్తిళ్ల కారణంగా తిరిగి భూమిని వెనక్కి తీసుకున్నారని సీడీఏ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు భూమిని తిరిగి హిందూ పంచాయత్ కు అప్పగించాలని తీర్పునిచ్చింది. దీనిపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!