హిందువులకు ఆ భూమిని అప్పగించిన పాక్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాక్ మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్లో నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇక పాకిస్తాన్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాలయం కూడా నిర్మంచలేదు. 75 ఏళ్ల కాలంలో వందలాది దేవాలయాలను కూల్చివేశారు. పాక్లో హిందూవులు మైనారిటీలు కావడంతో దేవాలయాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి.
Read: డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ఆటో ఛార్జీలు… కిలోమీటర్కు…
Also Read
2016లో పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హిందూ దేవాలయం నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అయితే ఒత్తిళ్ల కారణంగా అప్పటి క్యాబినెట్ ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తీసుకున్నది. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖలైంది. 2016 ప్రతిపాధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం 2017 లో భూమిని సేకరించి 2018లో హిందూ పంచాయత్ కు అప్పగించారని, ఆ తరువాత ఒత్తిళ్ల కారణంగా తిరిగి భూమిని వెనక్కి తీసుకున్నారని సీడీఏ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు భూమిని తిరిగి హిందూ పంచాయత్ కు అప్పగించాలని తీర్పునిచ్చింది. దీనిపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!