Site icon NTV Telugu

మంచిర్యాలలో దారుణం: భర్తకు కరోనా సోకిందని భార్య… 

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.  సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి.  జాగ్రత్తలు తీసుకుంటున్నా, మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు.  పైగా కరోనా దెబ్బకు కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి.  ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఆ ప్రభావం మొత్తం ఇంటిపై పడుతున్నది.  తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఓ భర్తకు కరోనా సోకింది.  ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.  అయితే, భర్త కరోనా నుంచి కోలుకోడేమో అనే సందేహంతో అయన భార్య ఆత్మహత్య చేసుకుంది.  భర్త కరోనాతో ఆసుపత్రిలో ఉండటం, భార్య ఆత్మహత్య చేసుకోవడంతో బెల్లంపల్లిలో విషాదం నెలకొన్నది.   

Exit mobile version