Hyderabad: వాహనదారులు అలర్ట్.. ఈ ఏరియాల్లో బీభత్సమైన ట్రాఫిక్..
Traffic in Hyderabad: నల్లకుంట, మాసాబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అబిడ్స్ వరకు గణేష్ విగ్రహాలు క్యూ కట్టారు. దీంతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెక్లెస్ రోడ్డులోపల వినాయకుడిని తరలిస్తున్నారు అధికారులు. ట్యాంక్ బండ్ పైకి భారీ విగ్రహాలు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్డులో అధికారులు నిమజ్జనాన్ని ముమ్మరం చేశారు. తెలుగుతల్లి నుంచి నారాయణగూడ వరకు వన్వే రోడ్డుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆర్బీఐ నుంచి లకిడికాపూల్కు వన్వే రోడ్డును అనుమతించారు. నిమజ్జనం పూర్తయిన వాహనాలను ఖైరతాబాద్ వైపు నుంచి పంపుతున్నారు. రసూల్ పురా జంక్షన్లో ట్రాఫిక్ భారీగా ఉంది. లిబర్టీ, బషీర్బాగ్, కంట్రోల్ రూమ్, ఆర్బిఐ, మాసబ్ ట్యాంక్ జంక్షన్లకు భారీగా ట్రాఫిక్ చేరుకుంది. ట్యాంక్బండ్, సెక్రటేరియట్ మీదుగా వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read also: Minister KTR: కేటీఆర్తో కసిరెడ్డి, జైపాల్ భేటీ.. ఆసక్తికరంగా మారిన సమావేశం..!
Also Read
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
- Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనానికి భక్తులు బారులు తీరారు. నిన్న(గురువారం) ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనంతరం అధికారులు నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేశారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షం కారణంగా నిమజ్జన ప్రక్రియ కాస్త నెమ్మదించింది. వర్షంలోనూ కవాతు కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్పై గణపతి నిమజ్జనానికి క్యూ కట్టారు. నిమజ్జనం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు పట్టే అవకాశం ఉంది. వినాయక నిమజ్జన శోభాయాత్ర మధ్యాహ్నం 1:00 గంటలకు చార్మినార్ వద్ద ముగిసింది. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
Nara Lokesh: నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన విచారణ.. కాసేపట్లో నోటీస్!
తాజావార్తలు
-
The Political: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
-
Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
-
TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!