KA Paul: చూసారా ఇదీ నా పవర్.. నావల్లే ఇదంతా?
KA Paul: ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ప్రజలు ఓడిస్తారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరేందుకు ఏప్రిల్ 30 వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారా అని ప్రశ్నించగా, 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నిజాయితీపరులు, నైతికత ఉన్నారని పేర్కొన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ పార్టీలో చేరారని.. ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడా చేరారని గుర్తు చేశారు.
Read also: 11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?
Also Read
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
అంబేద్కర్ జయంతి రోజున సచివాలయాన్ని తెరవాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. ఆయన వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అంటున్నారు. చూసారా ఇదీ నా పవర్ అంటే.. ఇదంతా నావల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే విచారణ కొనసాగుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభోత్సవం జరగలేదన్నారు. ఢిల్లీ పర్యటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. మరికొందరు ప్రముఖులను కలవాల్సి ఉందన్నారు. తెలంగాణలో బడుగులకు అధికారం వస్తుందని.. ఆ తర్వాత కేంద్రంలోనూ అధికారం వస్తుందని అన్నారు.
Read also:Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 27 ఫైరింజన్లు
ఏ విషయం వచ్చినా తగ్గుముఖం పడుతుందని కేఏ పాల్ స్పష్టం చేశారు. తమ పార్టీ గుర్తు అంశం హైకోర్టు పరిధిలోనిదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు అంశాలపై తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. పార్టీ గుర్తు విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. రైతులకు, సచివాలయానికి న్యాయం జరిగిందని కామారెడ్డి అన్నారు. బీజేపీని ఓడించడం ఖాయమని కేఏ పాల్ స్పష్టం చేశారు. మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు లక్షా 56 వేల కోట్లు అప్పు చేస్తే.. మోదీ రెట్టింపు చేశారని అన్నారు. 8 ఏళ్లలో 118 లక్షల కోట్ల అప్పులు చేశారని గుర్తు చేశారు. అదానీ వెనుక మోడీ హస్తం ఉందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తే ఆపేస్తానని పేర్కొన్నారు. ఇదే విషయమై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలను కలిసి విన్నవించామని చెప్పారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!