Raja Singh: మరోసారి బెదిరింపు కాల్స్.. ఫోన్ నెంబర్లతో సహా బయటపెట్టిన రాజాసింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh:గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు గతంలో కూడా పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వీడియో బయటపెట్టారు. అంతే కాకుండా.. తనకు వస్తున్న కాల్ లిస్ట్ లను కూడా కలిగి ఉంది. తనకు ఈ నెంబర్లతోనే రోజూ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీయడాన్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు. శోభయాత్ర తీస్తే కాల్చేస్తామని బెరిస్తున్నట్లు రాజాసింగ్ స్వయంగా ఫోన్ ద్వారా మీడియాకు చూపించారు. తనకు కాల్ చేసి బెదిరిస్తున్న కాలర్ కు తను బెదిరిస్తే బెరికం కాదని దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలని రాజాసింగ్ అన్నారు. నువ్వు ఒక అమ్మకు పుట్టి వుంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడని ధైర్యం చెప్పారు. తనకు రోజూ కాల్స్ చేసి బెదిరించేది కాదు.. గుండె ధైర్యం మనిషివైతే ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించింది. నేను రాముడి శోభయాత్ర చేసే తీరుతానని చెప్పారు.
Read also: MLA Vasupalli Ganesh Kumar: వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటికైనా వెళతానని చెప్పిన రాజాసింగ్.. ఇలాంటి బెదిరింపులపై తన కేమీ చేయలేవని స్పష్టం చేశారు. నిజంగా దమ్ముంటే ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలని కోరారు. అయితే ఏ నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పాడు. తనకు సుమారు 20 వరకు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. ఇదిలా ఉండగా జనవరి 22న అయోధ్యలో శ్రీరామప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయడంతో.. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్పై అప్పటి డీజీపీ అంజన్కుమార్ యాదవ్కు ఫిర్యాదు కూడా చేశారు.
MLA Vasupalli Ganesh Kumar: వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!