Municipal in Illandu: ఇల్లందులో మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం.. రంగంలోకి పోలీసులు
Municipal in Illandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయేటట్లు చేసేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది .ఇల్లందుకి చుట్టూ ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దులో కౌన్సిలర్ల కోసం పెద్ద ఎత్తున నిఘా పెట్టి వారికోసం తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పై బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టింది. గతంలోనే రెండుసార్లు అవిశ్వాసం పెట్టినప్పటికీ అప్పుడున్న అధికార పార్టీ అవిశ్వాసం కౌన్సిల్ లో చర్చకు రాకుండా చేసింది .కానీ ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం పెట్టడంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాసం పై చర్చకు ఆదేశాలు జారీ చేయగా ఈరోజు కొద్దిసేపట్లో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర రావు ఫై అవిశ్వాసం ఓటింగ్ జరగనుంది. అయితే 24 కౌన్సిలర్ ఎమ్మెల్యే కో ఆప్షన్ తో కలుపుకుని 25 మంది వార్డు సభ్యులు ఉండగా అందులో 17 మంది హాజరై తేనే కోరం పూర్తయినట్లు.. 17 మందిలో ఒక్కలు తగ్గిన సరే అవిశ్వాసం వీగిపోయినట్లే అవుతుంది.
Read also: CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం..
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
అలా విగి పోయే విదముగా కాంగ్రెస్ వ్యూహం పన్నింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన 17 మందిలో కొద్దిమందిని రాకుండా చేయడం ద్వారా అధికార కాంగ్రెస్ వ్యూహము అనుసరిస్తుంది .ఇప్పటికే గోవా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు రాకుండా చేయడం కోసం పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఇల్లందుకు వెళ్లే వాహనాన్ని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కారులు వాళ్ళని ఆపి తనిఖీ చేసి ఇల్లందుకి వెళ్తున్నారా అని ఆచూకీ తెలుసుకుంటున్నారు అయితే ఇప్పటివరకు బిఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నదనేది అధికార కాంగ్రెస్ పార్టీ కని పెట్టలేకపోయింది. మరోవైపున తమకి రక్షణ కల్పించాలని కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు .అంతే కాకుండా హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కౌన్సిలర్లు మాత్రం భయం నెలకొని ఉంది తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అధికార పార్టీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.
Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!