Municipal in Illandu: ఇల్లందులో మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం.. రంగంలోకి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Municipal in Illandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయేటట్లు చేసేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది .ఇల్లందుకి చుట్టూ ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దులో కౌన్సిలర్ల కోసం పెద్ద ఎత్తున నిఘా పెట్టి వారికోసం తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పై బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టింది. గతంలోనే రెండుసార్లు అవిశ్వాసం పెట్టినప్పటికీ అప్పుడున్న అధికార పార్టీ అవిశ్వాసం కౌన్సిల్ లో చర్చకు రాకుండా చేసింది .కానీ ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం పెట్టడంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాసం పై చర్చకు ఆదేశాలు జారీ చేయగా ఈరోజు కొద్దిసేపట్లో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర రావు ఫై అవిశ్వాసం ఓటింగ్ జరగనుంది. అయితే 24 కౌన్సిలర్ ఎమ్మెల్యే కో ఆప్షన్ తో కలుపుకుని 25 మంది వార్డు సభ్యులు ఉండగా అందులో 17 మంది హాజరై తేనే కోరం పూర్తయినట్లు.. 17 మందిలో ఒక్కలు తగ్గిన సరే అవిశ్వాసం వీగిపోయినట్లే అవుతుంది.
Read also: CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం..
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
అలా విగి పోయే విదముగా కాంగ్రెస్ వ్యూహం పన్నింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన 17 మందిలో కొద్దిమందిని రాకుండా చేయడం ద్వారా అధికార కాంగ్రెస్ వ్యూహము అనుసరిస్తుంది .ఇప్పటికే గోవా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు రాకుండా చేయడం కోసం పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఇల్లందుకు వెళ్లే వాహనాన్ని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కారులు వాళ్ళని ఆపి తనిఖీ చేసి ఇల్లందుకి వెళ్తున్నారా అని ఆచూకీ తెలుసుకుంటున్నారు అయితే ఇప్పటివరకు బిఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నదనేది అధికార కాంగ్రెస్ పార్టీ కని పెట్టలేకపోయింది. మరోవైపున తమకి రక్షణ కల్పించాలని కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు .అంతే కాకుండా హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కౌన్సిలర్లు మాత్రం భయం నెలకొని ఉంది తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అధికార పార్టీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.
Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?
తాజావార్తలు
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
-
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
-
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
-
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?