Ranga Reddy Crime: అప్పు తిరిగి ఇవ్వకుంటే శవాన్ని ఇంట్లోనే ఖననం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Reddy Crime: రంగారెడ్డి జిల్లా అదిబాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లింగం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సమీప బంధువులకు అప్పు ఇవ్వడంతో.. వారు ఇప్పటికి తిరిగి ఇవ్వకపోవడంతో.. మనస్తాపం చెందిన లింగం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. లింగం వారిని ఎన్ని సార్లు అప్పు ఇవ్వాలని అడిన సమీప బంధువులు స్పందించలేదు. డబ్బులు చేతిలేక తీవ్ర మనస్తాపం చెందిన లింగం చావే సరణ్యమని భావించాడు. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read also: Kodandaram Deeksha: ఎన్నికల నిబంధనలు గాలికొదిలేశారు.. బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష
Also Read
ఇంట్లో పెద్దదిక్కుగా వున్న లింగం ఆత్మహత్యతో కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. గుండెలు పగిలేలా రోదించారు. పాపంకదా అని తోటి బంధువులే కదా అని డబ్బులు ఇస్తే ప్రాణాలు కోల్పోయాడే అంటూ కుటుంబసభ్యుల రోదనతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. అయితే కుటుంబసభ్యలు లింగం మృతదేహంతో అప్పు తీసుకున్న వ్యక్తుల ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అప్పు ఇస్తారా లేక మృతదేహాన్ని మీ ఇంట్లోనే ఖననం చేయమంటారా అంటూ మృతదేహాన్ని ఇంటి ముందే వుంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎంత చెప్పిన మృతిని బంధువులు ఆందోళన విరమించలేదు. ఉద్రికత్త పరిస్థితులు ఎదురవకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Nayantara: నయన్, విగ్నేష్ సేఫ్.. రేపు ప్రభుత్వానికి కమిటీ నివేదిక
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!