TG ICET Result: నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు వెల్లడి.. ఎన్ని గంటలకంటే?
- నేడు టీజీసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు
- ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల
- ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG ICET Result: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు అధికారులు ప్రకటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే, ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పూర్తిస్థాయి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు ముందుగా ICET ర్యాంక్ కార్డ్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి- https://icet.tsche.ac.in/. హోమ్ పేజీలో ‘డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్’ లింక్పై క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ‘వ్యూ ర్యాంక్ కార్డ్’ బటన్పై క్లిక్ చేయాలి.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
Read also: Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
వివరాలు నమోదు చేయగానే కంప్యూటర్ స్క్రీన్పై ISET ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. అభ్యర్థులు ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచండి. కాగా, జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 116 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.దీంతో ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు.
కాగా, మొత్తం హాజరు 90.47 శాతం. జూన్ 5న మొదటి సెషన్కు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్లో 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జూన్ 6వ తేదీ ఉదయం జరిగిన చివరి సెషన్లో 28,256 మంది విద్యార్థుల్లో 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే తెలంగాణలో 16 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!