Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా.. గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం..
- జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ కి భద్రత కల్పించకపోవడంపై అసహనం..
- డీజీపీకి- సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ కి భద్రత కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అన్నారు. వెయ్యి మంది విద్యార్థులకు పైగా పాల్గొన్న ఈ పోటీల్లో భద్రత కోసం ఒక్క కానిస్టేబుల్ లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకి ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలి అని అన్నారు. వారం ముందు నుంచి చెప్పిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఏమైనా జరిగితే డీఎస్పి, సీఐ బాధ్యత వహించాలని తెలిపారు. పోలీస్టేషన్ ముందట జిల్లా స్థాయి టోర్నమెంట్ నడుస్తున్నా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పిల్లలు జాగ్రత్తా ఉండాలని కోరారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఆంబులెన్స్ తో సహా వచ్చారని తెలిపారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వారం రోజుల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. పిల్లలకు ఏదైనా ఇబ్బంది తెలత్తితే.. పీఈటీ వాళ్లకు, అధికారులకు చెప్పాలన్నారు. నీటి సౌకర్యం లేకున్నా అధికారులకు తెలపాలన్నారు. రోజూ పొద్దున్నే నేనే వచ్చి మీ అందరికి టాస్క్ ఇచ్చి సాయంత్రం గెలిచిన వారికి బహుమతులు ఇస్తా అని తెలిపారు.
Sunitha Laxma Reddy: మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!